శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు
NEWS Dec 31,2024 03:47 am
శ్రీవారిని 68,298 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,544 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.