Logo
Download our app
కామారెడ్డిలో ధర్మసమాజ్ పార్టీ నాయకుల దీక్ష
NEWS   Dec 28,2024 02:15 pm
కామారెడ్డి: ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్, రాజు పట్టణంలో చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, భూమి, ఇల్లు సాధించేంతవరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, కో-కన్వీనర్ అరవింద్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 04:34 pm
ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం-విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. అడ్జర్న్ అయ్యిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత కీలక అంశాలు చర్చించగా,...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
⚠️ You are not allowed to copy content or view source