Logo
Download our app
మన్మోహన్ చిత్రపటానికి నివాళి
NEWS   Dec 27,2024 11:59 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న హయాంలో దేశం అభివృద్ధి పథంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Top News


LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....
SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...
SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...
⚠️ You are not allowed to copy content or view source