చిట్టాపూర్ పద్మశాలి భవన నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు
NEWS Dec 27,2024 11:55 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుండి మంజూరైనా 4 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ సంఘ సభ్యులకు అందజేశారు. నిధులు మంజూరు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రుద్ర శ్రీనివాస్, యాదగిరి బాబు, సుఖేందర్, ప్రశాంత్, పద్మశాలి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.