Logo
Download our app
శ్రీ‌తేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు సాయం
NEWS   Dec 25,2024 09:39 am
టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్ రాజుతో పాటు నిర్మాత అల్లు అర‌వింద్ కిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా న‌టుడు అల్లు అర్జున్ , ద‌ర్శ‌కుడు సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల త‌ర‌పు నుంచి మొత్తం రూ. 2 కోట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సాయానికి సంబంధించిన చెక్కుల‌ను దిల్ రాజుకు అంద‌జేశామ‌ని తెలిపారు .

Top News


SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...
SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...
LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...
LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...
SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...
SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...
⚠️ You are not allowed to copy content or view source