రొళ్ల నూతన ఎస్సైగా వీరాంజనేయులు
NEWS Dec 25,2024 07:28 am
రొళ్ల మండలం నూతన ఎస్సైగా వీరాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ పట్నం మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో వీరాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.