మోడీ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది దేశంలోని విద్యార్థులకు. ఇప్పటి వరకు ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాగా విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు.