మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ మహా సభ రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి, నాయకులు నరేష్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.