Logo
Download our app
ఖాతా నుంచి రూ.50 వేలు కాజేసిన బ్యాంకు సిబ్బంది
NEWS   Dec 23,2024 11:55 am
బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఆ బ్యాంక్ అధికారులే కాజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బేల చోటు చేసుకుంది. మనియార్ పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ ఏడాది ఆగస్టు నెల 28వ తేదీన బేలా మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.50 వేలు డ్రా చేసేందుకు విత్​ డ్రా ఫాం రాసి ఇచ్చాడు..20 వేలు మాత్రమే ఇస్తామని మరో విత్​ డ్రా ఫాం రాయమని బ్యాంక్​ సిబ్బంది సూచించారు. దాంతో రూ.20 వేలకు ఫాం రాసి ఇచ్చాడు.

Top News


LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...
LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...
LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...
LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...
LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...
LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...
⚠️ You are not allowed to copy content or view source