స్మగ్లింగ్ చేసే హీరోకు అవార్డులా
NEWS Dec 23,2024 11:13 am
పుష్ప-2 మూవీపై భగ్గుమన్నారు మంత్రి దాసరి సీతక్క. చివరి దాకా ప్రజల కోసం విలువలే ప్రామాణికంగా బతికిన జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తీసిన జై భీమ్ సినిమాకు అవార్డులు రాలేదని, కానీ స్మగ్లింగ్ చేసే హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ స్మగ్లర్లు హీరోలు..పోలీసులు, లాయర్లు జీరోలుగా మారడం దారుణమన్నారు.