Logo
Download our app
త్వ‌ర‌లో ఆర్టీసీకి 1400 కొత్త బ‌స్సులు
NEWS   Dec 22,2024 08:06 am
ఏపీఎస్ఆర్టీసీకి తీపి క‌బురు చెప్పారు మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి. త్వ‌రలోనే ఆర్టీసికి 1400 బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విశాఖ‌ప‌ట్నంలో నూత‌న ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్రారంభించారు. అంతే కాకుండా ర‌వాణా ప‌రంగా 2 వేల ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకు రావాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు చెప్పారు. ఉచిత బ‌స్సు స‌ర్వీస్ స్కీం కోసం ప్ర‌భుత్వం నూత‌న స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జరిగింద‌న్నారు మంత్రి.

Top News


LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...
LATEST NEWS   Sep 01,2026 12:05 am
డంపింగ్ యార్డును వెంటనే తరలించాలి
కరీంనగర్: నగరంలో ఏళ్ల తరబడిగా దుర్వాసన, పొగ వెదజల్లుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ,...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
హల్ద్వానీ ఘటనపై కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభా స్థలాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు శుద్ధి చేయడాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఖండించింది. ఇది...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...
LATEST NEWS   Sep 01,2026 12:04 am
మంకమ్మతోటలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు
కరీంనగర్‌: నగరంలోని 45వ డివిజన్‌ మంకమ్మతోట ప్రాంతంలో రూ.70 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ...
⚠️ You are not allowed to copy content or view source