ఉచిత బస్సు పథకంపై సబ్ కమిటీ
NEWS Dec 22,2024 04:18 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు హోం, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఫ్రీ బస్ స్కీం అమలవుతున్న రాష్ట్రాలలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.