వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని "ఓ ధీరుడి పయనం" పేరుతో పుస్తకంగా రాసిన తవ్వా వెంకటయ్య జగన్మోహన్ రెడ్డి నిజమైన ధీరత్వాన్ని చిత్రించాడని మైదుకూరు మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డా. తవ్వా వెంకటయ్య రచించిన "ఓ ధీరుడు పయనం" పుస్తకాన్ని రఘురామి రెడ్డి ఆవిష్కరించారు.