రైల్వే కోడూరు పట్టణంలోని స్థానిక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.