Logo
Download our app
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పుత్తా
NEWS   Dec 20,2024 02:36 pm
చెన్నూరు మండలం కొండపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు శుక్రవారం నూతన శివాలయం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో కమలాపురం టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 09:44 pm
తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక...
LATEST NEWS   Aug 28,2026 09:44 pm
తెలంగాణలో ఆందోళనకరంగా క్రైమ్ రేట్
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15% మేర పెరిగింది. మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్ధవార్షిక...
LATEST NEWS   Aug 28,2026 09:40 pm
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను...
LATEST NEWS   Aug 28,2026 09:40 pm
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్
ప్రజలకు అందించే భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న రూ.5 అన్నపూర్ణ క్యాంటీన్ ను...
LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...
LATEST NEWS   Aug 28,2026 08:23 pm
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
హనుమకొండలోని స్కానింగ్,డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్...
⚠️ You are not allowed to copy content or view source