విద్యార్థులను పరామర్శించిన జువ్వాడి
NEWS Dec 19,2024 05:03 pm
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థి కోరుట్ల పట్టణంలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. ఈ మేరకు తగిన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు.