తల్లిదండ్రులకు మద్దతుగా తులా ఉమా
NEWS Dec 19,2024 02:31 pm
జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా ధర్నా రాస్తారోకోలో పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, గోరుమంతుల సురేందర్ పాల్గొన్నారు. 5 గంటల పాటు కొనసాగిన ధర్నాతో భారీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అడిషనల్ కలెక్టర్ హామీ మేరకు, ధర్నా రాస్తారోకోను విరమించారు తల్లిదండ్రులు.