ఆసిస్ మహిళా రిపోర్టర్ పై కోహ్లీ ఫైర్
NEWS Dec 19,2024 09:50 am
క్రికెటర్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. ఆస్ట్రేలియన్ రిపోర్టర్లతో వాగ్వావాదానికి దిగాడు. కోహ్లి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి మెల్బోర్న్లో దిగిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఛానల్ 7కి చెందిన ఒక జర్నలిస్ట్ కుటుంబ సభ్యుల వీడియోను తీయడంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గోప్యతకు భంగం కలిగించడం పట్ల అతను ప్రత్యేకంగా కలత చెందాడు.