Logo
Download our app
అల్లు అర్జున్ ఏం త్యాగం చేశాడు
NEWS   Dec 17,2024 08:28 pm
న‌టుడు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు పీఓడ‌బ్ల్యూ నేత సంధ్య‌. ఆయ‌న దేని కోసం త్యాగం చేశాడ‌ని క్యూ క‌ట్టారంటూ ప్ర‌శ్నించారు. పేద‌ల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్ర‌శ్నించారు. ఓ త‌ల్లి చ‌ని పోయింది. మ‌రో పిల్లాడు చావు బ‌తుకుల మ‌ధ్య కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంటే ప‌రామ‌ర్శించేందుకు మ‌న‌సు రాలేద‌న్నారు. ఇదేనా మీ హీరోయిజం అని నిప్పులు చెరిగారు.

Top News


LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
⚠️ You are not allowed to copy content or view source