మెట్పల్లి పట్టణంలోని మార్కెట్ సమీపంలోని ఎండి అమర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 15 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ పీడీఎస్ రైసును తదుపరి చర్య గురించి సివిల్ సప్లై అధికారులకు పంపించినట్టు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.