Logo
Download our app
ప్ర‌జా యుద్ద నౌక‌కు మ‌ర‌ణం లేదు
NEWS   Dec 15,2024 12:03 pm
ప్ర‌పంచంలో పాట ఉన్నంత కాలం ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ బ‌తికే ఉంటార‌ని, ఆయ‌న‌కు మ‌ర‌ణం లేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. గ‌ద్ద‌ర్ అంటేనే ఓ చైత‌న్యం అన్నారు. కోట్లాది మందిని త‌న ఆట పాట‌ల‌తో ప్ర‌భావితం చేసిన అద్భుత‌మైన గాయ‌కుడ‌ని కొనియాడారు. మ‌లి ద‌శ ఉద్య‌మానికి గ‌ద్ద‌ర్ ఊపిరి పోశాడ‌ని ప్ర‌శంసించారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...
LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
⚠️ You are not allowed to copy content or view source