రాష్ట్రంలో 98 శాతం కులగణన పూర్తయిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కులగణన మొత్తం పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి డైట్ ఛార్జీలు పెంచలేదన్నారు. కానీ తాము వచ్చాక 48 శాతం పెంచడం జరిగిందన్నారు.