మహారాష్ట్రలో మహాయుత ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడిందని సంచలన ఆరోపణలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. పాలకులకు మెదడు లేదన్నారు. వారి మెదళ్లలో ఈవీఎంలు మాత్రమే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. అప్రజాస్వామికంగా ఏర్పడిన ఈ సర్కార్ కు అంత సీన్ లేదన్నారు ఎంపీ.