విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారమే మిగులుతుందన్నారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడాలని కోరారు.