కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలు పరచలేనందుకు విఫలం అయ్యిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు 66 మోసాలకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తరవాత ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.