Logo
Download our app
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
NEWS   Dec 13,2024 08:44 am
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. లింగాల గణపురం మండలం బండ్లగూడ పరిధిలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.ధాన్యం తేమశాతం కొనుగోలు తనిఖీ చేశారు. కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.

Top News


LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
⚠️ You are not allowed to copy content or view source