ఎస్ఎం కృష్ణ మృతిపై పీఎం దిగ్భ్రాంతి
NEWS Dec 10,2024 03:51 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప ఆలోచనాపరుడు, స్నేహశీలిని కోల్పోయానని వాపోయారు. జాతి గర్వించదగిన నాయకుడని కొనియాడారు. ఎస్ఎం కృష్ణ అన్ని వర్గాలను ప్రాణ ప్రదంగా ప్రేమించాడని పేర్కొన్నారు.