డాక్టర్ శంకర్ నిశిత పుస్తకావిష్కరణ
NEWS Dec 09,2024 08:08 am
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వీ శంకర్ నిశిత అనే సాహిత్య వ్యాస సంపుటిని తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం పుస్తకావిష్కరణ చేశారు. వేదికపై ప్రసిద్ధ కవులు డా. నందిని సిధారెడ్డి, డా. నాళేశ్వరం శంకరం, నేటి నిజం పత్రికా సంపాదకులు బైస దేవదాస్, తెరసం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా మహేందర్, కవి మిత్రులు ఘనపురం దేవేందర్, జి.నరసింహ స్వామి, ఎం.కవిత, జీడి రమేశ్ పాల్గొని అభినందనలు తెలిపారు