Logo
Download our app
ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం
NEWS   Dec 04,2024 08:23 pm
ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి నారా లోకేష్. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...
⚠️ You are not allowed to copy content or view source