Logo
Download our app
కొండా సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ
NEWS   Nov 28,2024 03:20 pm
HYD: మంత్రి కొండా సురేఖ‌కు నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన ప‌రువున‌ష్టం కేసులో మంత్రి సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసు విచార‌ణ‌ను నాంప‌ల్లి కోర్టు డిసెంబ‌ర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబ‌ర్ 12న జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మంత్రి సురేఖ‌ను కోర్టు ఆదేశించింది.

Top News


LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...
LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...
LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
LATEST NEWS   May 03,2026 04:35 pm
నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని...
LATEST NEWS   May 03,2026 04:35 pm
నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని...
⚠️ You are not allowed to copy content or view source