విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
NEWS Nov 28,2024 03:24 pm
నిర్మల్ జిల్లా: విద్యార్థులకు సురక్షితమైన పౌష్టిక ఆహారం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కైలాస్ సూచించారు. పాఠశాలలో గురుకుల హాస్టల్ లో సరఫరా అవుతున్న వస్తువులను నాణ్యత పై ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో, కేజీబీవీలు మోడల్ స్కూల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.