Logo
Download our app
ప్రధాని మోదీని కలిసిన BJP నేతలు
NEWS   Nov 27,2024 01:09 pm
TG: రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. అందరినీ ఆయన ప్రేమతో ఆప్యాయంగా పలకరించారు. అందరూ బాగున్నారా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో నేతలు కలసి మెలసి పని చేయాలని ఆయన సూచించారు. మోదీని కలిసిన వారిలో విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Top News


LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
⚠️ You are not allowed to copy content or view source