Logo
Download our app
తల్లిని స్మశాన వాటికలో వదిలేసిన కొడుకులు
NEWS   Nov 27,2024 01:07 pm
వృద్ధురాలైన తల్లిని కొడుకులు స్మశానంలో వదిలివేశారు.ఈ అమానవీయ ఘటన జగిత్యాలలో జరిగింది. జగిత్యాలకు చెందిన రాజవ్వను పెన్షన్ కోసం కుమారుడు చితకబాదాడు. విరిగిన కాలితో, అచేతన స్థితిలో ఆమెను స్మశానవాటికకు తరలించారు. 8 రోజులుగా వృద్ధురాలు అక్కడే ఉంది. స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. చర్యలు తీసుకుంటామని అధికారి నరేశ్ తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
⚠️ You are not allowed to copy content or view source