Logo
Download our app
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
NEWS   Nov 27,2024 01:06 pm
మెట్‌ప‌ల్లిలో 9వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మోహన్ బుధవారం పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ఆటోలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ తదితరులు ఉన్నారు.

Top News


LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
LATEST NEWS   May 01,2026 09:12 pm
తెరపైకి మల్లారెడ్డి బయోగ్ర‌ఫీ మూవీ
మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోంది. పాల వ్యాపారం నుంచి విద్యాసంస్థల స్థాపన వరకు ఆయన ప్రయాణాన్ని చూపించే ఈ చిత్రం, ఆయన ప్రత్యేక మేనరిజమ్స్,...
LATEST NEWS   May 01,2026 09:12 pm
తెరపైకి మల్లారెడ్డి బయోగ్ర‌ఫీ మూవీ
మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితంపై బయోపిక్ తెరకెక్కుతోంది. పాల వ్యాపారం నుంచి విద్యాసంస్థల స్థాపన వరకు ఆయన ప్రయాణాన్ని చూపించే ఈ చిత్రం, ఆయన ప్రత్యేక మేనరిజమ్స్,...
⚠️ You are not allowed to copy content or view source