Logo
Download our app
మల్యాల: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NEWS   Nov 27,2024 01:13 pm
ప్రజా విజయోత్సవ సంబరాల్లో భాగంగా మల్యాల ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పునరుత్పాదక వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఇందులో సమన్విత అనే విద్యార్థినికి మొదటి బహుమతి, సాత్వికకు రెండో బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయసింహారావు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర చారి, రాజయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source