ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ
NEWS Nov 26,2024 06:02 pm
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమములో కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ న్యాయ శాస్త్ర, అర్థశాస్త్ర పండితుడు భారత సామాజిక నాయకుడు అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటిని అవపోషణ చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం పూర్తి చేసి 1949 లో నవంబర్ 26న ఆమోదించబడింది.