ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
NEWS Nov 26,2024 12:23 pm
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం నిర్వహఇంచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజ్యాంగం విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించింది రాజ్యాంగమేనని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.