Logo
Download our app
డ్రైనేజ్ పూడికతీత పనుల పరిశీలన
NEWS   Nov 26,2024 10:17 am
ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా 2024 డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించుటకు కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు మెయిన్ డ్రైనేజ్ పూడికతీత పనులను పరిశీలించారు మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రతి వార్డులో మెయిన్ డ్రైనేజీలు, వార్డులలో ఉన్న మురికి కాలువలు తీయించి ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయిస్తామ‌న్నారు.

Top News


LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...
⚠️ You are not allowed to copy content or view source