డ్రైనేజ్ పూడికతీత పనుల పరిశీలన
NEWS Nov 26,2024 10:17 am
ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా 2024 డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించుటకు కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు మెయిన్ డ్రైనేజ్ పూడికతీత పనులను పరిశీలించారు మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రతి వార్డులో మెయిన్ డ్రైనేజీలు, వార్డులలో ఉన్న మురికి కాలువలు తీయించి ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయిస్తామన్నారు.