మన దేశం ప్రపంచంలో అందరికీ ఆదర్శం
NEWS Nov 26,2024 10:16 am
75వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సామర్లకోట జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యు.మీనా మాధురి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ప్రజాస్వామ్య దేశంగా మన దేశం ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.