భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
NEWS Nov 26,2024 02:15 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం రాసి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. మన దేశానికి పట్టిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించరని, భారతానికి అండ రాజ్యాంగమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దోప్పల హైమావతి జలంధర్, కల్లెడ శంకర్, రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, రాజేందర్ , గంగాధర్, శీను, నరేష్ పాల్గొన్నారు.