Logo
Download our app
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
NEWS   Nov 26,2024 02:15 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం రాసి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. మన దేశానికి పట్టిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించరని, భారతానికి అండ రాజ్యాంగమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దోప్పల హైమావతి జలంధర్, కల్లెడ శంకర్, రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, రాజేందర్ , గంగాధర్, శీను, నరేష్ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source