అభివృద్ది పనులకు MLA శంకుస్థాపన
NEWS Nov 26,2024 12:41 pm
మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో బీఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధులతో మంజూరు కాబడిన వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై-స్కూల్ లో 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్ కి, అదే గ్రామంలో వడ్డెర కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన డ్రైనేజీ నిర్మాణానికి మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.