Logo
Download our app
అభివృద్ది పనులకు MLA శంకుస్థాపన
NEWS   Nov 26,2024 12:41 pm
మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో బీఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధులతో మంజూరు కాబడిన వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై-స్కూల్ లో 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్ కి, అదే గ్రామంలో వడ్డెర కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన డ్రైనేజీ నిర్మాణానికి మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News


LIFE STYLE   Apr 23,2026 11:12 pm
టూరిస్టుల సెర్చ్‌ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్...
LIFE STYLE   Apr 23,2026 11:12 pm
టూరిస్టుల సెర్చ్‌ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్...
LATEST NEWS   Apr 23,2026 10:46 pm
భారత్‌ గొప్ప దేశం: ట్రంప్
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోష‌ల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్‌ చేయడం ద్వారా...
LATEST NEWS   Apr 23,2026 10:46 pm
భారత్‌ గొప్ప దేశం: ట్రంప్
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోష‌ల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్‌ చేయడం ద్వారా...
LATEST NEWS   Apr 23,2026 10:11 pm
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన...
LATEST NEWS   Apr 23,2026 10:11 pm
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన...
⚠️ You are not allowed to copy content or view source