Logo
Download our app
ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల ధర్నా
NEWS   Nov 25,2024 03:32 pm
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే ఈ 5 డిమాండ్లను 90 % బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ పేద ప్రజలకు అందించాలని నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ, అరుణ్, తిరుపతి,ఉపేంద్ర, గంగరాజం, కోటేశ్, ప్రణీత్, అనుదీప్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Top News


BIG NEWS   Apr 19,2026 10:18 pm
హాట్‌గా 'మండే' రేవంత్, కేసీఆర్ సభలు
మండే రోజు తెలంగాణ రాజకీయాలు మ‌రింతా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా BRSపై...
BIG NEWS   Apr 19,2026 10:18 pm
హాట్‌గా 'మండే' రేవంత్, కేసీఆర్ సభలు
మండే రోజు తెలంగాణ రాజకీయాలు మ‌రింతా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా BRSపై...
LATEST NEWS   Apr 19,2026 10:07 pm
‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దం!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దమైంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ఘట్టానికి సభా ప్రాంగణం...
LATEST NEWS   Apr 19,2026 10:07 pm
‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దం!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దమైంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ఘట్టానికి సభా ప్రాంగణం...
ENTERTAINMENT   Apr 19,2026 09:29 pm
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు!
ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక...
ENTERTAINMENT   Apr 19,2026 09:29 pm
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు!
ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక...
⚠️ You are not allowed to copy content or view source