గల్ఫ్ భరోసా కోసం MROకు వినతి
NEWS Nov 25,2024 01:00 pm
గత నెల 23న వెంపేట్ గ్రామానికి సుధీర్ బెహరాన్ లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజావాణిలో మృతుని భార్య గిరిజ NRI పాలసీ కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం కింద నష్ట పరిహారం కోసం తహసీల్దార్ కు దఖాస్తు చేసుకుంది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మారంపెల్లి రమేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు.