మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే
NEWS Nov 25,2024 09:39 am
మెట్పల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ రణవేణి సుజాత అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ రావు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.