Logo
Download our app
ప్ర‌భుత్వ భోజ‌నం కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కిన ప‌రిస్థితి
NEWS   Nov 25,2024 09:09 am
ధర్మపురి మండలం ఆరెపల్లి పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని జగిత్యాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల- కరీంనగర్‌ రహదారిపై నిర్వహించిన ధర్నాలో వాహనాలు నిలిచిపోయాయి. పురుగులు పట్టిన బియ్యం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని, వంట మనిషిని మార్చాల‌ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

Top News


LATEST NEWS   Apr 27,2026 10:26 pm
క‌విత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు...
LATEST NEWS   Apr 27,2026 10:26 pm
క‌విత పార్టీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనపై పరోక్షంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు...
BIG NEWS   Apr 27,2026 08:44 pm
திருவாரூர் மாவட்ட ஆட்சியர் விடுத்த அறிவிப்பு
திருவாரூர் மாவட்ட ஆட்சியர் மோகனச்சந்திரன் விடுத்த அறிவிப்பு: வாக்கு எண்ணும் நாளான அடுத்த மாதம் 4-ந் தேதி வரையில் வாக்கு எண்ணும் மையத்திற்கு மேலாகவும், மையத்தை சுற்றியும்...
BIG NEWS   Apr 27,2026 08:44 pm
திருவாரூர் மாவட்ட ஆட்சியர் விடுத்த அறிவிப்பு
திருவாரூர் மாவட்ட ஆட்சியர் மோகனச்சந்திரன் விடுத்த அறிவிப்பு: வாக்கு எண்ணும் நாளான அடுத்த மாதம் 4-ந் தேதி வரையில் வாக்கு எண்ணும் மையத்திற்கு மேலாகவும், மையத்தை சுற்றியும்...
LATEST NEWS   Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్‌ల పరిధిలోని సుమారు 500...
LATEST NEWS   Apr 27,2026 08:43 pm
ఎమ్మిగనూరు: టీడీపీలో భారీ చేరికలు
ఎమ్మిగనూరులో టీడీపీలో భారీగా చేరికలు. డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో కటికెగేరి ప్రాంతంలోని 9, 10, 11వ వార్డులు, పలు బూత్‌ల పరిధిలోని సుమారు 500...
⚠️ You are not allowed to copy content or view source