Logo
Download our app
ప్ర‌భుత్వ భోజ‌నం కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కిన ప‌రిస్థితి
NEWS   Nov 25,2024 09:09 am
ధర్మపురి మండలం ఆరెపల్లి పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని జగిత్యాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల- కరీంనగర్‌ రహదారిపై నిర్వహించిన ధర్నాలో వాహనాలు నిలిచిపోయాయి. పురుగులు పట్టిన బియ్యం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని, వంట మనిషిని మార్చాల‌ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source