స్మశానంలో పూజలపై అఘోరీపై కేసు
NEWS Nov 25,2024 05:38 am
అఘోరీపై 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల అఘోరీ వరంగల్ బెస్తం చెరువు స్మశాన వాటికలో 2 రోజులపాటు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించి, కోడిని బలి ఇచ్చింది. బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణ చేయడం నేరమని రోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరీపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.