Logo
Download our app
నూకపల్లి రైతు వేదిక దుస్థితి
NEWS   Nov 25,2024 07:12 am
మల్యాల మండలం నూకపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక నిరుపయోగంగా మారింది. రోడ్డు అవతలి గ్రామాల రైతుల ప్రయోజనం కోసం నిర్మించిన రైతు వేదిక నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో భవనం చుట్టూ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగి, కనీసం అందులోకి వెళ్లడానికి కూడా దారి లేకుండా తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.24 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Top News


LATEST NEWS   Apr 27,2026 12:18 am
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని యంగ్ ఇండియన్ జాతీయ సేవా పురస్కార్...
LATEST NEWS   Apr 27,2026 12:18 am
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని యంగ్ ఇండియన్ జాతీయ సేవా పురస్కార్...
SPORTS   Apr 27,2026 12:16 am
సంజు శాంసన్ సరికొత్త రికార్డు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ IPL చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి...
SPORTS   Apr 27,2026 12:16 am
సంజు శాంసన్ సరికొత్త రికార్డు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ IPL చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. IPLలో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి...
LATEST NEWS   Apr 27,2026 12:09 am
గాంధీ ఆస్పత్రి వద్ద అన్నదానం
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్, ‘అమ్మ హెల్పింగ్ హ్యాండ్’ సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ది శంకర్ నేతృత్వంలో జరిగిన...
LATEST NEWS   Apr 27,2026 12:09 am
గాంధీ ఆస్పత్రి వద్ద అన్నదానం
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్, ‘అమ్మ హెల్పింగ్ హ్యాండ్’ సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ది శంకర్ నేతృత్వంలో జరిగిన...
⚠️ You are not allowed to copy content or view source