కోరుట్ల: డ్రైవర్, కండక్టర్ నిజాయితి
NEWS Nov 25,2024 04:42 am
కోరుట్ల డిపోకి చెందిన బస్సులో ప్రయాణికుడు రెహమాన్ తన విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ను మర్చిపోయారు. ఈమేరకు డ్రైవర్ వంశీకృష్ణ, కండక్టర్ సరిత బాధితుడికి అతడి బ్యాగ్ను అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బస్సులో ఎలాంటి వస్తువులు మర్చిపోయిన తిరిగి బాధ్యతగా జాగ్రత్తగా తాము ప్రయాణికులకు అందజేస్తామన్నారు.