అర్జిదారులు వెంట ఆధార్ కార్డు
తీసుకు రావాలి: జిల్లా ఎస్పీ
NEWS Nov 24,2024 04:16 pm
ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు ఆధార కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలని జిల్లా ఎస్పీ వి రత్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయం గమనించి సహాకరించలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.