G.O 317 బాధితులకు న్యాయం చేయాలి
NEWS Nov 24,2024 06:59 am
మెదక్: ప్రభుత్వానికి ఆర్థిక భారం కాని జిఓ 317 బాధితులకు సంబంధించిన ఫైలు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించిన తర్వాత కూడా జాప్యం జరుగుతుందని, వారికి వెంటనే న్యాయం చేయాలని తపస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ మహిళా నాయకులు మాధవి, రేఖ, సుమతి, ఝాన్సీ, సంగీత, సంధ్య, విజయ, వసంత, ప్రశాంత తదితరులు పాల్గొన్నారు.